అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు, ఆలయ నిధులను లెక్కాపత్రం లేకుండా అప్పనంగా ఖర్చు పెడుతున�
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సు (Diwakar Travels) దగ్ధమైంది. మరో బస్సు పాక్షికంగా కాలిపోయి�
JC Diwakar Reddy | ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ
JC Diwakar Reddy | రాయలసీమను తెలంగాణలో కలపాలని ఏపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు ద్వారా సీమలో సాగునీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కలిసిన మాజీ మంత్రి జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని, తాను తెలంగాణల�
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.