ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు.
Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బా�
మఠియవాడ.. మఠియలు అంటే చిన్నచిన్న అంగళ్లు. అక్కడ తినుబండారాలు ప్రసిద్ధి. నాలుగైదు వీధులతో విస్తరించి ఉంది మఠియవాడ. మఠియల ముందు అమ్మకాలు, వెనుక వసారాలో వంట.. ఘుమఘుమలు, వాటివెంట పిడకల పొగ.. వీధులన్నిటినీ చుట్ట�
ఓ ఎనభై ఏళ్ల పండితుడు అడిగాడు చొంగ తుడుచుకుంటూ, “లలితాంబా! నిత్యమూ ఇక్కడికి వస్తుంటే నీ వేశ్యాగృహ నిర్వహణ ఎలా..?” “మామ ఎక్కడుంటే అదే నాగృహం. ఏం మామా..” అన్నది గారంగా.ఎంత గారంగా అన్నదంటే.. కొన్ని లిప్తల కాలం ఎవ్�
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రా�
తనతో వివాహ ప్రతిపాదనను ఇంద్రాణి విరమించుకున్నట్లు తెలిసి.. జాయపుడికి క్షణకాలం ఏమీ అర్థంకాలేదు. ముమ్మడి.. ఇలా తనపై పైచేయి సాధించాడా!? అంతలోనే.. నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు తగులబెట్టినట్లు వార్త. పరు�