జరిగిన కథ : అది కాకతీయ సామ్రాజ్య చరిత్రలోనే మహోన్నతమైన, చరిత్రాత్మకమైన రోజు. భరతముని తర్వాత సంస్కృతంలో నాట్యకళపై జాయచోడుడు రచించిన ‘నృత్త రత్నావళి’, గేయ సాహిత్యంపై రచించిన ‘గీత రత్నావళి’, వాద్య సంగీతంపై �
ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు.
Jaya Senapathi | జరిగిన కథ : వయస్సు పడమటికి మళ్లింది. ఒంటరి జీవితం. ‘తిన్నావా తినలేదా?’ అని అడిగే వారెవ్వరూ లేరు. ఉన్నదల్లా.. పిల్లల కోసం హడావుడి పడిపోయే ఓ అమాయకురాలైన అక్క. తెలుగు రాజ్యస్థాపనమే జీవనపరమావధిగా బతికే బా�
మఠియవాడ.. మఠియలు అంటే చిన్నచిన్న అంగళ్లు. అక్కడ తినుబండారాలు ప్రసిద్ధి. నాలుగైదు వీధులతో విస్తరించి ఉంది మఠియవాడ. మఠియల ముందు అమ్మకాలు, వెనుక వసారాలో వంట.. ఘుమఘుమలు, వాటివెంట పిడకల పొగ.. వీధులన్నిటినీ చుట్ట�