బతుకు దెరువు కోసం రాష్ర్టాలుదాటి వచ్చి కుటుంబాలను పోషించుకుని నాలుగు పైసలు సంపాదించుకుందామకుని ఆశపడ్డ కార్మికుల జీవితాలు అడియాశలయ్యాయి... అందరితో కలిసి పనికోసం వెళ్లిన యువకులను లిఫ్ట్ రూపంలో మృత్యువ�
లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్పై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారు. జవహర్నగర్ డంపింగ్యార్డు, శానిటేషన్న
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానుంది.
ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి వంద మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో రూ.250 కోట్లతో మురుగున