న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన భారత అథెట్లు, క్రీడాకారులకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నగదు బహుమతిని ప్రకటించింది. బంగారు పతకం విజేత నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, వెండి పతక�
Neeraj Food : నివారం సాయంత్రం జరిగిన ఈవెంట్లో 87.58 మీటర్ల దూరం జావెలిన్ను విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అయితే, ఈ 23 ఏండ్ల కుర్రోడికి బ్రెడ్ అమ్లెట్ అన్నా, గోల్గప్పాలు లాగించడమన్నా చాలా ఇష్టమంట.
Neeraj Chopra : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందేళ్ల కల. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో మెడల్ గెలవాలని స్వతంత్ర భారతావని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూసింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. ఇప్పుడు జావెలిన�