ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీప�
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సా�
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కామన్వెల్త్ పతక విజేత జాస్మిన్ లాంబొరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు) తమ బౌట్లలో విజయాలు సాధించి ముందడుగు వేయ