Commonwealth Games ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆఖరి రోజు భారత అథ్లెట్లు(Indian Athletes) నిరాశపరిచారు. జుడోలో ఆశలు రేపిన ఇష్రూప్ నారంగ్, పారా సైక్లిస్త్ లిషా దాస్లు విఫలమవ్వగా, ఒక్క పతకం రాలేదు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల స్వర్ణాల వేట మొదలైంది. అందరికంటే ముందుగా ఫైనల్కు దూసుకెళ్లిన ప్రీతి పవార్(Preeti Pawar) పసిడి పతకం కొల్లగొట్టింది.
ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి)..మెగాటోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ప్రపంచ బాక్సింగ్కప్ ఫైనల్స్ టోర్నీకి భారత్ ఆతిత్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. మొత్తం 18 దేశాల నుంచి 140 మందికి పైగా అగ్రశ్రేణి బాక్సర్లు ఈ టోర్నీలో పోటీప�
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సా�
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల రెండో రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కామన్వెల్త్ పతక విజేత జాస్మిన్ లాంబొరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు) తమ బౌట్లలో విజయాలు సాధించి ముందడుగు వేయ