యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతోపాటు కళలను ప్రోత్సహించేందుకు ఈ నెల 9, 10వ తేదీల్లో మహబూబ్నగర్లో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలను నిర్వహించనున్నట్టు యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెల�
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
కొత్త ఏడాది జనవరిలో చైనాలో మరింతగా కరోనా విజృంభిస్తుందని బ్రిటన్కు చెందిన ఆ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జనవరి 13 నాటికి కరోనా కేసులు తీవ్ర స్థాయి చేరుతాయని..
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారం�
ఏసూక్రీస్తు అందరికీ ప్రభువని దైవజనులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా మండలంలోని అన్ని చర్చీల్లోనూ ఆదివారం వేడుకలు జరిగాయి. ఆయా ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ.. మానవతా విలువలు ప్రేమ, సహ�
జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవ
నగరంలో అనువైన ప్రయాణానికి అనుగుణంగా అన్ని రకాల మౌలిక వసతులు తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. శేరిలింగంపల్లిలోని కొత్తగూడ వద్ద నిర్మితమవుతు�
జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన వాహన ధరలను పెంచబోతున్నది. జనవరి నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�
అప్పన్నపల్లి రెండో బ్రిడ్జి నిర్మాణాన్ని జనవరి చివరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం అప్పన్నపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను మున్సిపల్ చైర్మన్ కేస�
Delhi Sees Highest January Rain In 32 Years | దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది.
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్కృష్ణ దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న సినిమాను వి