అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా గ్లామర్ షోతోనే ఎక్కువగా తన అభిమానులని అలరిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఫొటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి �
ముంబై: జాన్వీ కపూర్ కొత్త డ్రెస్సులో తళుక్కుమంటోంది. ఈసారి ఆమె పసుపు రంగు స్కర్ట్ సూట్లో జిగేల్మంది. వర్షాకాలం వేళ క్యూటీ జాహ్నవి.. సరికొత్త కలర్స్లో అట్రాక్ట్ చేస్తున్నది. కొత్త లుక్తో ఆ�
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. విహారయాత్రలకు వెళ్లినప్పుడు, లేదా జిమ్ చేసే సమయంలోనో ఈ అమ్మడు తన అందాలతో సెగలు రేపుతుంటుంది. త�
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో కథానాయికగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అ
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు కొందరు తారలు. ఈ నానుడి పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. అందాల తార, దివంగత శ్రీదేవి తనయ జాన్వీకపూర్ సైతం తన తల్లి కోరిక మేరకు డాక్టర్ కావాలనుకుందట. అయితే వైద్య వ�
అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూన మరోవైపు సోషల్ మీడియా ద్వారా కుర్ర కారు మతులు పోగొడుతుంది. ఈ మధ్య రెగ్యులర్గా గ్లామర్ షో చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని సామాజి�
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయిన అమ్మడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్�
ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీకపూర్ పోస్ట్ చేసిన హాట్ఫొటోలు కొన్ని చర్చనీయాంశమయ్యాయి. దేశమంతా కరోనా సెకండ్వేవ్తో సతమతమవుతుంటే బాధ్యత లేకుండా అలాంటి ఫొటోలు పెట్టడమేంటని నె�
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే. తన సినిమా విషయాలతో పాటు ఫొటో షూట్స్కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు ఏ మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. దొరికిందే ఛాన్స్ అన్నట్టు గత రెండు నెలలుగా విపరీతమైన గ్లామర్ షో చేస్తూ నెటిజన్స్కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ర
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో అందాలు ఆరబోస్తూ యువత మనసులు దోచుకుంటుంది. రూహి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ అమ్మడు గ్లామర్ షో హాట్ టాపిక్గా మారింది. తాజాగా మాల్దీవుల క
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెల్లమెల్లగా తన కెరియర్ను బిల్డప్ చేసుకుంటుంది. ఇటీవల రూహి అనే క్రైమ్ అండ్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ చిత్�