నర్సంపేట, ఏప్రిల్ 5 : జాతీయస్థాయి కరాటే పోటీల్లో నర్సంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, గుంటూరులో షిటోరియో కాయ్ కరాటే అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఓపెన్ �
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిటేకుమట్ల, ఏప్రిల్ 3 : గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో దూసుకుపోతున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంక�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుపచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనాలుపరిశుభ్రత, వీధుల్లో ఎల్ఈడీ కాంతులునిధులతో అంతర్గత రహదారుల నిర్మాణంఆదర్శంగా నిలుస్తున్న మేజర్�
విజయ డెయిరీలో 30శాతం పెరిగిన అమ్మకాలుదేశ, విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతులు11 వేల లీటర్లకు చేరువలో పాల సేకరణఉమ్మడి జిల్లాలో సభ్యులుగా8,200మంది రైతులులక్ష్యం 15 వేల లీటర్లు : డీడీ ప్రదీప్కుమార్హన్మకొండ చౌరస్తా, ఏ
ఇక ఇంటింటికీ ‘భగీరథ’ నీరుఉగాది నుంచి రోజూ ఇచ్చేందుకు సన్నాహాలునల్లాల బిగింపు ప్రక్రియ పూర్తిట్రయల్ రన్ చేస్తున్న అధికారులుమిషన్ భగీరథ సింబాలిక్గా హంటర్ రోడ్డు జంక్షన్వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది �
నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 2 : అవయవ దానంతో అమరత్వం సిద్ధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి నివాసంలో అవయవదాన సంఘ�
జనగామ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 1: జనగామ జిల్లా కేం ద్రంలో ఉన్న బండకుంట భూ ములను దళితులకు కేటాయించాలని పలు దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కుంట వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ప�
అసత్య ఆరోపణలను సహించంటీఆర్ఎస్ దళిత నాయకుల హెచ్చరిక జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 30 : ‘నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ప్రజల మధ్య ఉంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్�