వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లోఅన్ని సీట్లూ టీఆర్ఎస్కేఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల గూబ గుయ్యిమనిపించారుమున్సిపల్ ఎన్నికల్లో వాటి అడ్రస్ గల్లంతేటీఆర్ఎస్ జోలికి పోవద్దని గుణపాఠం క�
గ్రేటర్ ఎన్నికల్లో విజయం మనదేఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ఖిలావరంగల్, ఏప్రిల్ 18 : ఖిలావరంగల్ డివిజన్ను గెలుచుకుని ఇక్కడి నుంచే చరిత్ర సృష్టిద్దామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేన�
కరువు నేలకు గోదావరి జలాలతో అభిషేకంమురిసిన రైతన్న.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంజనగామ రూరల్, ఏప్రిల్ 17 : ఒకప్పుడు అది కరువు నేల.. విత్తనాలు నాటి రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశంకేసి చూసిన రోజులు కో�
మిషన్ భగీరథ అధికారులు,ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే రెడ్యా సమీక్షకురవి, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరు పది రోజుల్లో ప్రతి ఇంటికీ చేరాలని, తద్వారా నీటి సమస్య తీ�
పరకాల, ఏప్రిల్ 16 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో నిర్వ
పోచమ్మమైదాన్, ఏప్రిల్ 15 : వరంగల్ సెంట్రల్ జైలులో విక్రయిస్తున్న మాస్కులకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే కారాగారంలో ఖైదీలు తయారు చేసిన మాస్కులకు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మరింత అమ్మక�
ఖిలావరంగల్, ఏప్రిల్ 15 : గ్రేటర్ విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 17వ డివిజన్లో రూ.3.70కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు గుర
అవకతవకలకు సర్కారు చెక్ప్రతి కొనుగోలు కేంద్రంలో ఐదుగురితో పర్యవేక్షణరైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారుల చర్యలులింగాలఘనపురం, ఏప్రిల్ 13 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి దళా
ముందు జాగ్రత్త చర్యలు మరువొద్దుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావురెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రివరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువేనని, అయినా ముందు జాగ్రత్త చర్యలు మరువొద�
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ అందుతున్న సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నా యని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నార�
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రసీపీఐ నుంచి 25వ వార్డు కౌన్సిలర్, 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరికకృష్ణకాలనీ, ఏప్రిల్ 12 : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశ ప్రజలు ఆయన �
భూ తగాదాలకు స్వస్తి పలికేందుకు సీఎం కేసీఆర్ కృషిసమగ్ర భూ సర్వేకు రూ.600కోట్ల కేటాయింపుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఏప్రిల్ 11 : రైతు బిడ్డగా వారి గోసను అర్థం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలికే�
వైభవంగా మల్లన్నతో మేడలమ్మ, గొల్ల కేతమ్మకు వివాహంస్వామి వారి నామస్మరణతో మార్మోగిన ఐలోనిఅతి పెద్ద పట్నం వేసిన ఒగ్గు పూజారులుఐనవోలు ఏప్రిల్ 11 : ఐనవోలు మల్లికార్జునుడి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ చరిత్ర�
వర్ధన్నపేట, ఏప్రిల్ 10: గోవులను సంరక్షించుకుంటేనే వ్యవసాయ ప్రగతి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గోశాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మండలంలోని రామవరంలో శ్రీవెంకటేశ్వర