ఎంపీవో సురేశ్చెన్నారావుపేట, ఏప్రిల్ 10: ఈజీఎస్ పనుల్లో కూలీల హాజరు తగ్గుతున్నదని, హాజరు శాతం పెరిగేలా మేట్లు కృషి చేయాలని ఎంపీవో సురేశ్ అన్నారు. కోనాపురంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీవో శనివారం పరిశ�
కమలాపూర్, ఏప్రిల్ 9 : కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు కోరారు. శుక్రవారం మండలంలోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కరోనా టీకా తీసుక�
వైద్యుల నిర్లక్ష్యమే కారణమనికుటుంబ సభ్యుల ఆందోళనవరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఎంజీఎం కొవిడ్-19 ట్రయాజ్ విభాగంలో చికిత్స పొందుతూ కేఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యులు స
పరకాల/దామెర, ఏప్రిల్ 9 : ముస్లిం, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మసీదుల అభివృద్ధికి నిధు లు కేటాయించినందుకు శుక్రవారం
జఫర్గఢ్, ఏప్రిల్8: మండలంలోని రఘునాథపల్లిలో శుక్రవారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి గురువారం తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వార్డు స�
భూమిని చదును చేస్తుండగా లభ్యం18 తులాల 7 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, ఇతర సామగ్రిస్వాధీనం చేసుకున్న అధికారులువ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ ఏడీజనగామ రూరల్, ఏప్రిల్ 8 : జనగామ మండ�
సంగెం, ఏప్రిల్7: సంగెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల దాఖలు రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంగెం సొసైటీలోని 13 టీసీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు నామి�
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావువరంగల్ సబర్బన్, ఏప్రిల్6: ఈ ఎండాకాలంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో ని జిల్లాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని చీఫ్ జనరల్ మేనే జర్లను, సూపరింటెండెంట్ ఇంజినీర్
సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత ఆయనదే..టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్నేటి నుంచి నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్రజనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్�
భీమారం, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాటాలు చేసిన యోధుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే పురుషోత్తం అన్నారు. జగ్జీవన్ రామ్ �