జనగామ జిల్లాలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో 24 గంటల్లో 31 మందికి ప్రసవాలు చేశారు. అందులో 17 మందికి సాధారణ, 14 మందికి సిజేరియన్ డెలివరీలు చేశారు.
2022, మార్చి నెల, 28వ తేదీ. ఏకాదశి పర్వదినం. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవం మహాద్భుతంగా జరిగింది. పట్టపగలు. ఎర్రటి ఎండ. ఇంకా భోజనాలు కూడా అయినట్టు లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, యాదగి�
గంగమ్మ ఉప్పొంగుతున్నది. ఒకప్పుడు పాతాళంలోకి అడుగంటిన జలాలు నేడు ఉబికి వస్తున్నాయి. 300 ఫీట్లలోతు వరకు బోరు వేస్తేనే నీరొచ్చే పరిస్థితి. కానీ నేడు 6.20 మీటర్ల లోతులోనే జీవధార ఉంది. దుర్భిక్ష ప్రాంతంగా మారిన జి
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెళ్లి కానుక అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన 114 మంది కల్య�