జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్లు వేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.
జనసేన పార్టీ 9వ వార్షికోత్సవ బహిరంగ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అజెండాలేని పవన్ కల్యాణ్కు వైసీపీని విమర్శించే...
ఏపీలో ప్రతీ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉన్నదని జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఆరోపించారు. మనందరి బాగు కోసం నిలబడ్డ వ్యక్తే పవన్ కల్యాణ్ అని, తోడపుట్టినా ఆయన నాకూ నాయకుడని చెప్పారు...
కరోనాతో చనిపోయిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు