రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని భూ వివాదంపై ప్రైవేటు వ్యక్తులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ భూమిలో చేపట్టిన ‘హైరైజ్ ’ నిర్మాణాలపై తదుపరి విచారణలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింద�
కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖారారు చేయకముందే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ హస్తం పార్టీలో అసంతృప్తి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కాంగ్రెస్ నేత అనిరుధ్రెడ్డి అనుచరగణం రెండు గ్�
మహబూబ్నగర్ కలెక్టర్ను కాంగ్రెస్ నాయకుడు జనంపల్లి అనిరుధ్రెడ్డి అసభ్యకరంగా దుర్బాషలాడినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఈ�