నడిగడ్డ ఇలవేల్పు జములమ్మను దర్శించుకోవడానికి మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో జములమ్మ క్షేత్రం జనస్రందంగా మారింది. బైనోళ్ల శబ్దా లు, మహిళలు పూనకాలు, తల్లి కరుణించమ్మా అం టూ భక్తులు నినాదాలతో �
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చా రు. గర్భగుడిలో అమ్మవారిని చూసి భక్తజనం పరవశించి జములమ్మ తల్లీ కరుణించమ్మా అంటూ పూనకాలు, కేరింతలతో ఆలయ ప్ర
నడిగడ్డ ఇలవేల్పు అయిన జములమ్మ క్షేత్రం జనసంద్రమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులుదీరడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడిం�
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చేరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి భక్తులకు అభయమివ్వాల్సిన జములమ్మ తన తల్లిగారి ఇంటి (గుర్రంగడ్డ)నుంచి బుధవారం మెట్టినింటికి (జమ్మిచేడు) బయలు�
పుట్టినింటి నుంచి ఎడ్లబండిపై రాక వేలాదిగా తరలొవచ్చిన భక్తులు గద్వాల రూరల్, ఫిబ్రవరి 9 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ బుధవారం జమ్మిచేడులోని మెట్టినింటికి చే రింది. గుర్రంగడ్డ నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్య
జములమ్మ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న జమ్మి చెడు గ్రామం దగ్గర వెలసిన
జమ్ములమ్మ అవ్వ కల్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారిని జెడ్పీ చైర్ పర్సన్ సరిత, తిరుపతయ్య దంపతులు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి �