జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జక్రాన్పల్లిలో ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర�
హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడును ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని జక్రాన్పల్�
విమానయానం ఉమ్మడి జిల్లా ప్రజలకు కలాగానే మిగలనుందా..? కేంద్ర సర్కారు జక్రాన్పల్లి ఎయిర్పోర్టు విషయాన్ని పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర�
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కొన్నేండ్లుగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టు అంశం సాగదీత వ్యవహారంగా మారింది. దశాబ్దకాలం నుంచి ఊరించి, ఊరిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రప్ర�
నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్టు (విమానాశ్రయం) ఏర్పాటు అంశం ఎన్నో ఏండ్లుగా ఊరిస్తోంది. పదిహేను ఏండ్ల క్రితం ఎయిర్ ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటివరకూ పనుల్లో పురోగతి కనిపించడంలేదు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే నెలకొంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే సర�