హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
భారీ భూకంపంతో నేపాల్ (Nepal) వణికిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి జాజర్కోట్ (Jajarkot) జిల్లాలో 6.4 తీవ్రతతో భూమి కంపించింది (Earthquake). దీంతో 130 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
Nepal Earthquake: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 128కి చేరింది. దాదాపు 155 మంది గాయపడ్డారు. భూకంప బాధిత కుటుంబాలకు భారత ప్రధాని సంతాపం తెలిపారు. విషాద సమయంలో ఆ దేశానికి అండగా ఉండనున్నట్లు ఆయన తన ట్విట్టర్లో తెల�
Nepal Earthquake | హిమాలయ దేశం నేపాల్లో (Nepal) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది.