లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గోయల్ రాజీనామాకు కారణంపై ప్రతిపక్షాలు బీజేపీ లక్ష్యంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
మన శత్రు దేశమైన చైనాతో అదానీ సంస్థకు లింకులున్నాయని తెలిసి కూడా మోదీ ప్రభుత్వం దేశంలోని పలు పోర్టుల నిర్వహణను వారికే ఎందుకు కట్టబెడుతున్నదని కాంగ్రెస్ నిలదీసింది.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సోమవారం జరుగనున్నాయి. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్కు మధ్య గట్టి పోటీ జరుగనున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ మాజీ �
గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో గొప్ప సంకల్పానికి సిద్ధమైం ది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధా ని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్