కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కమలానికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోగా, తాజాగ�
Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ �
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొ�
పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచార�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు మాజీ సీఎం జగదీష్ షెట్టార్కు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతరులు బరిలో నిలిచేందుకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలన�