నియోజకవర్గంలోని కాంట్రాక్టర్లకు రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని , ఆంధ్రా కాంట్రాక్టర్లకే బిల్లులు త్వరగా వస్తున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జి�
Jana Sena Leader | జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.