జడ్చర్ల మండలంలోని కొత్తతండాలోని గ్రామ కంఠం భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తండావాసులు బైఠాయించారు. కొత్తతండా అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించి అక్�
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి జ్ఞాపకార్థం మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖాన సౌజన్యంతో సోమవారం జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబ�
జడ్చర్ల మండలంలో వరికోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్చ ర్ల మండలంలోని కోడ్గల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని �
మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..