Fake cotton seeds | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఈర్లపల్లి తండాలో ఇద్దరు వ్యక్తుల నుంచి 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు.
Road Accident | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి .
జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్జాం చోటుచేసుకున్నది. నిత్యం ట్రాఫిక్జాంతో ఇబ్బందులు పడుతుండగా.. అమిస్తాపూర్ వద్ద సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ఉండంతో రాష్ట్రంలోన�
జడ్చర్ల మండలంలో గురువా రం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. వ ర్షంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఆరుబయట ఉన్న ధాన్యం, మొక్కజొన్న కుప్పలు మా మూలుగా తడిశాయి. అయితే వర్షపు చినుకులు ప్రారంభమవుతున్న సమయంలోన
జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం కనుల పండువలా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి