వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక కోర్సులు చేసిన వారిని అగ్నివీరులుగా నియమించేందుకు అగ్నిపథ్ పథకంలో సైన్యం పలు మార్పులు చేయనుంది. సాంకేతిక విభాగాల్లో అగ్నివీరులుగా ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన
రైట్స్| భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.