తమ ఐటీడీఏ పరిధిలోని ఆదివాసీలు, కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురుకులాల సొసైటీ ఇంటర్ లీగ్ పోటీలు మొదలయ్యాయి. పోటీలను సోమవారం ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించా
ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల నిర్వహణకు మండలంలోని కిన్నెరసానిలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలకు కిన్నెరసాని గురుకుల స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానం