ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఐటీ పార్కులు నెలకొల్పే ముందు తగ్గిపోతున్న ఆఫీస్ సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
యువతకు ఉద్యోగాలతోపాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఐటీ పార్కుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీతో హైదరాబాద్లో ఆఫీస్ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుందని, ఐటీ సంస్థల విస్తరణకు మరింత ఊపునిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ పాలసీ �
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్.. త్వరలో కమర్షియల్ స్పేస్లో 10 కోట్ల చదరపు అడుగుల క్లబ్లోకి నగరం హైదరాబాద్, డిసెంబర్ 24: ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ మళ్లీ ఊపందుకుంట�