రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అన్నారు. ఇందుకుగాను ఇండస్ట్రియల్ పార్కులో 200 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్�
మంథని నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంథని పట్టణవాసులకు తాగునీరందించేందుకు 12.10 కోట్లతో
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు చెందిన పూర్తి సమాచారం ఉన్న http:// pvnr.telangana.gov.in వెబ్సైట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ డిమాండ్ చేశారు.