దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అధిపతులకు గిరాకీ భలేగా నడుస్తున్నది. ప్రధాన బహుళజాతి సంస్థలు.. తమ జీసీసీ సెంటర్లలో బాస్లుగా పనిచేసేవారికి భారీ ఎత్తున జీతాలిచ్చేందుకు సై అంటున్నాయి మరి. ఏటా �
దేశీయ ఐటీ రంగంలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ప్రధాన ఐటీ సంస్థల్లో ఉన్నతోద్యోగులు వరుసగా తప్పుకుంటున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ మాజీ హెచ్ఆర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో వె
వ్యయ నియంత్రణ దిశగా సంస్థలు ఉద్యోగుల బోనస్లలో కోతలు కొత్త నియామకాల్లోనూ తగ్గిన జోరు అమెరికా, ఐరోపా ఆదాయం క్షీణత ప్రభావం భారతీయ ఐటీ రంగ సంస్థలు సంక్షోభంలో పడ్డాయా.. విదేశీ ప్రాజెక్టుల ఆదాయం క్షీణించడంతో
రాష్ట్రం అమలు చేస్తున్నది.. చూసి దేశం ఆచరిస్తున్నది ఏడేండ్ల కిందటే టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు.. ఇప్పటికే మూడు నగరాల్లో అందుబాటులోకి.. రెండుచోట్ల పురోగతిలో.. ద్వితీయ శ్రేణి నగర
కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపిన ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తి తగ్గడంతో కొన్ని కంపెనీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నాయి.
భారత్లో రానున్న ఐదేండ్లలో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని స్టాక్ మార్కెట్ దిగ్గజ ఇన్వెస్టర్, దేశీ వారెన్ బఫెట్గా పేరొందిన రాకేష్ ఝన్ఝన్వాలా అన్నారు.