గాజాపై భూతల దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. గత 24 గంటల్లో 600 స్థావరాలపై విరుచుకుపడింది. ఇందులో పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు సైన్యం ప్రకటించింది.
గాజాలోని ఓ దవాఖానపై మంగళవారం జరిగిన బాంబు దాడి ఘటనపై హమాస్, ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఇజ్రాయెల్ సైన్యమే ఈ రాకెట్ దాడికి పాల్పడిందని హమాస్ గ్రూపు ఆరోపిస్తుండగా.. తమకు సంబంధం లేదని ఇజ�
హమాస్ గ్రూపును పూర్తిగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమైంది. ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటికే శుక్రవారం గాజాలోకి ప్రవేశించాయి. హమాస్ ఆకస్మిక దాడుల అనంతరం ప్రతి దాడులు చేస్తున్న ఇజ్ర�