వందల ఏండ్లుగా ఉర్సు దర్గా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పీఠాధిపతులు నవీద్బాబా, ఉబేద్బాబా తెలిపారు. సోమవారం ఉర్సు దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రఖ్యాత ఇస్లామియా తత్వవేత్త జునైద్ బగ్దాదీ చదువుకుంటున్న రోజులవి. ఒకసారి గురువు జునైద్తో ‘జుట్టు బాగా పెరిగిపోయింది. క్షౌరం చేయించుకో’ అని చెప్పాడు. అయితే క్షురకుడికి ఇవ్వడానికి జునైద్ దగ్గర చిల్ల
ఒకసారి ప్రవక్త (సఅసం) తన సహచరులకు ఒక గాథను ఇలా చెప్పారు. బనీ ఇస్రాయిల్ జాతిలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. దారిలో ఒక దైవదూత అతనితో ‘నువ్వెక్కడికి వెళ్తున్నావు’ అని అడిగాడు. ‘నా స్నేహ�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�