దశాబ్దాల తరబడి మమ్మల్ని బందీలుగా ఉంచారు. అసలు వెలుతురన్నదే లేకుండా చీకటి గృహాల్లో ఉంచేవారు. అనేకసార్లు అత్యాచారాలు చేశారు. రోజుల తరబడి తిండిపెట్టకుండా మాడ్చేవారు.
గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని శ్రీలంక దేశస్థులుగా భావిస్తున్నారు.
ISIS terrorists: అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురూ శ్రీలంకకు చెందినట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసులో విచారణ
ISIS terrorists | ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రా