రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకంతో దుమ్ముగూడెం మండల రైతులకు విడదీయరాని బంధం ఉంది. 1975లో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద అప్పుడు 1,500 ఎకరాలు సాగులో ఉండేవి. కాలక్రమేణా వలస పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం 350 ఎకరాల
జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
రోళ్లపాడు ప్రాజెక్టును పునఃప్రారంభించాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివనాయక్ డిమాండ్ చేశారు. తమ తలాపునే సీతారామ ప్రాజెక్టు ఉన్నా నీళ్లను మాత్రం పొరుగు జిల్లాకు ఎలా తీసుకెళ్తారని ప్రశ�
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాబోయే మూడేండ్లల్లోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటిం�