Oil price | పశ్చిమాసియా (West Asia) లో సంక్షోభం మొదలైన తర్వాత మొట్టమొదటిసారిగా భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు (Crude Oil) సగటు ధర బ్యారెల్కు 70 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ తగ్గుదల ప్రయోజనం దేశంలోని వినియోగదారు�
US Senate: డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ సేనేట్ బ్రేకేసింది. ఉభయసభల అనుమతి లేకుండా యుద్ధాల అంశంలో ట్రంప్ సైనిక చర్యలు చేపట్టకుండా ఆ తీర్మానం పాస్ చేశారు. 50-48 ఓట్ల తేడాతో సేనేట్ ఆ తీర్మానాన్ని ఆమోదించి
ఎట్టకేలకు అమెరికా-ఇరాన్ యుద్ధం నిర్ణాయకంగా ఆగిపోయే సూచనలు వెలువడటం ముదావహం. కాల్పుల విరమణపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన ధోరణిలో సామాజిక మాధ్యమా�
Iran war | పశ్చిమాసియాలో( Iran war )మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసిన ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా జరిపిన వైమానిక దాడుల తర్వాత ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీక
US : అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై దాడి చేస్తే.. ఇరాన్.. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. దీంతో యూఏఈ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలు భారీగా నష్టపోయాయి. అమెరికాకు ఇవి మిత్రదేశాలు. నిజానికి ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలకు
US Missiles: ఇరాన్తో వార్ వల్ల అమెరికా ఆయుధ సంపత్తి క్షీణించింది. రకరకాల క్షిపణులను అధిక సంఖ్యలో వాడడం వల్ల ఆ దేశ క్షిపణి బాండాగారం తగ్గిపోయింది. అయితే యుద్ధం నాటి పరిస్థితులకు మళ్లీ చేరుకోవా
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం మూడో నెలలో కూడా కొనసాగుతున్నా, ఇప్పట్లో దీనికి తెరపడే అవకాశాలు కన్పించడం లేదు. కాగా, ఫిబ్రవరి 28న ఇరాన్పై యూఎస్-ఇజ్రాయెల్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్కు పెను
US Aircraft: ఇరాన్తో జరిగిన వార్లో అమెరికా సుమారు 42 విమానాలను కోల్పోయినట్లు అధికారిక నివేదిక ద్వారా వెల్లడైంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఆ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. వాటిల్లో ఫైటర్ జెట్స్, డ్రోన�
Pakistan : ఇరాన్–అమెరికా యుద్ధ సమయంలో పాకిస్తాన్ వైఖరి అనేక అనుమానాలకు తావిచ్చింది. సౌదీ అరేబియాలో పాకిస్తాన్ భారీ సైన్యాన్ని మోహరించినట్లు తాజాగా వెల్లడైంది.
రాజన్న సిరిసిల్ల, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ధారుణమని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య (Thota Agaiah) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం�
Donald Trump | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తొమ్మిదేండ్ల తర్వాత చైనాలో (China) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
UAE Attack: యూఏఈపై ఇరాన్ రహస్యంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని రాసింది. లావన్ దీవిలో ఉన్న ఆయిల్ రిఫైనరీని యూఏఈ పేల్చింది. ఏప్రిల్ ఆరంభంలో ఈ ఘటన జరిగి ఉంటుందని