MS Dhoni : మిస్టర్ కూల్ సారథిగా కోట్లాది మంది అభిమానులన్ని సంపాదించుకున్న మహీ భాయ్ తనపై బురదజల్లే వాళ్లను మాత్రం వదిలిపెట్టడు. పదేళ్ల క్రితం తన పరువును దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ధోనీ మీడియా సంస్థపై కోర్�
భారత క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ మరోమారు కలకలం రేపింది. శ్రీలంక, న్యూజిలాండ్పై వరుస సిరీస్ విజయాలతో దూకుడుమీదున్న టీమ్ఇండియాకు సంబంధించి అంతర్గత సమాచారం కావాలంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి యువ ప్లే
‘ఓడలు బండ్లు అవుతై.. బండ్లు ఓడలు అవుతై’ అనేదానికి నిదర్శనమా అన్నట్టుగా తయారైంది పాకిస్తాన్ మాజీ అంపైర్ అసద్ రవుఫ్ పరిస్థితి. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ ప్యానెల్ లో అంపైర్ గా ఓ వెలుగు �
కొచ్చి: సరిగ్గా 8 ఏళ్ల కిందట 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎంత దుమారం రేపాయో తెలుసు కదా. ఆ ఆరోపణలు ఓ టీమిండియా స్టార్ పేస్ బౌలర్ కెరీర్ను అర్ధంతరంగా ముగించాయి. అయితే ఇన్నాళ్లకు ఈ ఆ