అనవసర న్యాయ వ్యాజ్యాల ద్వారా ధనమూ, సమయమూ వృథా చేసుకొని, తమ జీవితాలు పాడు చేసుకోవద్దనీ, తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలనీ తన కక్షిదార్లకు న్యాయస్థానంలో తీరిక లేకుండా ఉండే ఒక బారిస్టరు
టీబీపై సీసీఎంబీ పరిశోధనలు ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణయే లక్ష్యంగా కొంత కాలంగా టీబీ బ్యాక్టీరియా జీవక్రియలను పరిశోధిస్తున్నారు. మైక్రో బ్యాక్టీరియం ట్యూబరోక్యూలోసిస్ వల్ల ఊపిరితిత్తులు ఏ విధంగా
నాటక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా నేటి యువతరాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ సాహితీ వేత్త, పరిశోధకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయమణరెడ్డి అన్నారు.
వంట నూనెలు, ఆరోగ్యకరమైన కొవ్వులపై పరిశోధనలు చేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలోని చీఫ్ సైంటిస్ట్ ప్రభావతికి జేజీ కన్నే అవార్డు వరించింది. ఆయిల్ టెక్నాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్�
పంటల్లో క్యాన్సర్ కారకాలను అరికట్టడంపై ఇక్రిశాట్ దృష్టి సారించింది. ప్రజారోగ్యానికి హానిచేసే అఫ్లోటాక్సిన్లను కట్టడి చేసేలా అంతర్జాతీయ స్థాయి అధ్యయనానికి కార్యాచరణ రూపొందించింది.