శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు.
పహల్గాం హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని, ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలని, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు తదితరుల ఎన్ కౌంటర్ హత్యలపై స�
మేఘా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్లోని ఎన్ఫో
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.