ఖైరతాబాద్లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో గురువారం ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్'పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పల�
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు దేశంలోని 10 రాష్ర్టాలకు చెందిన 38 స్టార్టప్లను తెలంగాణ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఏఐఎం) ఎంపిక చేసింది. ‘రెవ్ అప్' యాక్సిలరేటర్ రెండవ
స్టార్టప్లు అభివృద్ధి చెందాలన్నా, వాటి వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్నా సరైన సమయంలో నిధులు చాలా కీలకం. అలాంటి సమస్య లేకుండా తాము అనుకున్న ఆలోచనలతో ఆవిష్కరణలు చేసే స్టార్టప్ వ్యవస్థాపకులకు
వయసుకు కాదు ఆవిష్కరణకే ప్రాధాన్యం తొలిసారిగా గెట్సెట్అప్ రూపంలో నైపుణ్యానికి చక్కని వేదిక 55 ఏండ్లు పైబడిన వారి వినూత్న ఆలోచనలకు వర్చువల్ కమ్యూనిటీ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 27 : స
Thomas Alva Edison | ప్రపంచంలో మొట్టమొదటి కరెంటు బల్బు ఆవిష్కరించిన ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో ఆయన తల్లి పాత్ర ఎంతో కీలకమైంది. ఎడిసన్ చిన్నతనంలో అయన తల్లి చేసిన ఒక పని వల్ల ఆయ�
చెన్నై: విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మలచడానికి, వారిని ప్రోత్సహించడానికి డీఆర్డీవో తమ ‘టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండింగ్’ స్కీమ్ కింద రూ.10కోట్లు కేటాయిస్తున్నట్టు సంస్థ చైర్మన్ సతీశ్ రెడ్డి �