రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) రెండున్నర ఏడ్లుగా కొనసాగుతూనే ఉన్నది. 2022, ఫిబ్రవరి 24న కీవ్పై మాస్కో చేపట్టిన సైనిక చర్య ఎప్పుడు ముగుస్తుందనే విషయమై ఇప్పటికే స్పష్టతలేదు.
ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్�
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వార్నింగ్ ఇచ్చింది.
మహమ్మద్బిన్ ఖాసీం (క్రీ.శ. 712) -క్రీ. శ. 712లో భారత్పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు. -ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు. గజన
వాషింగ్టన్: ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఏ క్షణమైనా రష్యా ఆక్రమణకు వెళ్లవచ్చు అని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరిక