ఈసీఐఎల్| ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఇంటర్వ్యూలకు హాజరుకావా
ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
సీఎంఎస్ఎస్| కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ (సీఎంఎస్ఎస్) మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్య�
ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఏప్�
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
‘వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి నటించా’ అని అన్నారు శర్వానంద్. ఇమేజ్, వాణిజ్య సూత్�
టైమ్స్ కథనంతో తారస్థాయికి విమర్శలుసిబ్బందిపై మెఘన్ వేధింపులంటూ వార్తలుఅబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారన్న యువరాణి లండన్, మార్చి 4: బకింగ్హమ్ప్యాలెస్కు ప్రిన్స్ హ్యారీ జంటకు మధ్య విభేదాలు బ్రిటన