ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఏప్�
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తే కావచ్చు కానీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం దీదీ తర్వాతనే ఉంటారని ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
‘వ్యవసాయం గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ సందేశాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి నటించా’ అని అన్నారు శర్వానంద్. ఇమేజ్, వాణిజ్య సూత్�
టైమ్స్ కథనంతో తారస్థాయికి విమర్శలుసిబ్బందిపై మెఘన్ వేధింపులంటూ వార్తలుఅబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారన్న యువరాణి లండన్, మార్చి 4: బకింగ్హమ్ప్యాలెస్కు ప్రిన్స్ హ్యారీ జంటకు మధ్య విభేదాలు బ్రిటన