గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 23వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ స్నాతకోత్
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిబుల్ ఐటీ)లో పరిశోధన, అభివృద్ధి విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ షోకేస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ ఆర్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇంటర్లో హ్యూమానిటీస్ సబ్జెకుతో చదివి గణితంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో నేరుగా ప్రత్యేక ప్రవే శం కల్పిస్తున్నామని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్�