వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్రం 3 శాతం పెంచింది. రూ.69 పెంపుదలతో క్వింటాలు ధాన్యం ఎంఎస్పీ రూ.2,369కి చేరింది. వరితోపాటు 14 వానకాల పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్ష�
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం మళ్లీ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024 -25)గాను గత నెల పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో దీన్ని తిరిగి తీసుకొచ్చారు.
ఆదాయం రాబడిలో అవసరమైన అన్ని మార్గాలను బల్దియా అన్వేషిస్తున్నది. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2100 కోట్ల టార్గెట్ వి�
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ