విద్యార్థులపై భారాన్ని తగ్గించే దిశగా ఇంటర్బోర్డు అడుగులేస్తున్నది. సిలబస్ను తగ్గించేందుకు క సరత్తు చేస్తున్నది. ముఖ్యంగా కెమిస్ట్రీ లో 30శాతం సిలబస్ను తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయి సిలబస్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వల్ల గత రెండేండ్లుగా 30 శాతం సిలబస్ను �
Telangana | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ�