సోషల్ మీడియాలో రీల్స్ కోసం బైక్పై స్టంట్కు పాల్పడిన ఘటనలో ప్రమాదవశాత్తు కిందపడి ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
సాంకేతిక విజ్ఞానం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు మోసపోకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు.
ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. సోమవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్ రావు, మహంకాళి ఏసీ
కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లు, 17 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పరకాల ఇన్స్పెక్టర్ పి.కిషన్ను వీఆర్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో వ�