Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏండ్ల క్రితం కేసీఆర్(KCR) చేసిన దీక్ష చరిత్రాత్మకమని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ (NRI BRS Bahrain) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. కాషాయ వస్ర్తాలు ధరించి మాలధారణలో ఉన్న ఆయన ఫొటోలు సోషల్మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి. అభిమానులతో కలిసి తీయించుకున్న ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల�
తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపి�
మంచిర్యాల : సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేపు జిల్లాలోని కాంట చౌరస్తా వద్ద నిర్వహించబోయే దీక్షను విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో ఒకరోజు ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులకు సంఘీభావం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్�