పెట్టుబడులు పెట్టే ముందు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. వస్తూత్పత్తులు, సేవలకు సంబంధించి పెరిగే ధరలే ద్రవ్యోల్బణాన్ని సూచిస్తాయి. కాబట్టి ద్రవ్యోల్బణం రేటు పెరిగినప్పుడు ఆయా వ�
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించడం చాలాచాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆయా వస్తూత్పత్తులు, సేవల ధరల్లో చోటుచేసుకునే పెరుగుదలనే ఈ ద్రవ్యోల్బణం సూచిస్తుంది.
2023-24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రకాల యాసంగి సీజన్ పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.