శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ఇది నిరంతరం జరగాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు.
గాంధీ దవాఖాన పోలీసు క్యాంపు ఆఫీస్గా మారింది. ఏమి జరుగుతుందో తెలియక కొంత మంది రోగులు దవాఖాన బయటి నుంచే వెనుదిరిగారు. గత నెలలో జరిగిన మాతా శిశు మరణాల నేపథ్యంలో దవాఖానలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
KTR | తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సరిపడా వైద్య సిబ్బం�
గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ప్రతి వెయ్యి శిశువుల్లో 2014లో 35 మరణాలు, ఇప్పుడు 23 శాంపిల్ సర్వే సిస్టం తాజా నివేదిక సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కేసీఆర్ కిట్లతో మారిన పరిస్థితి హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐ