దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గనులు, విద్యుత్, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో అక్టోబర్ నెలలో పారిశ్రామిక వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 11.9 శాతంతో పోలిస
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పరిమితమైంది. ఈ మేరకు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
పారిశ్రామిక వృద్ధితో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించడంలో మొత్తం దేశంలోనే దూసుకెళుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో దేశంలోకి �
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ అందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.