రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్�
రాష్ట్రంలో 1617 కిలోమీటర్ల పొడవైన 16 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్ల�
ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �