ఇండో - పాక్ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ నటులపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం ఓటీటీలపై పడింది.
Navy Day celebrations | ఏటా దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగే జాతీయ నౌకాదళ ఉత్సవాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తున్నది. దీంతో ఢిల్లీలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నేవీ డే
ఏ వ్యక్తీ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేడు. ఏ జాతీ తన అస్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ అస్తిత్వ ఉద్యమ ఫలితమే యాభై ఏండ్ల కిందట బంగ్లాదేశ్ ఆవిర్భావం. భారత్ అందించిన స్నేహ హస్తం�