నాలుగు పథకాల అమలుపై నిర్వహిస్తున్న గ్రామసభలు గందరగోళంగా సాగుతున్నాయి. మొదటి రోజు మంగళవారం నుంచి రసాభాసగా నడుస్తున్నాయి. మూడో రోజూ అదే తీరున సాగాయి. గురువారం ఎక్కడ చూసినా రచ్చరచ్చ అయ్యాయి. నిలదీతలు.. నిరస�
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి తారతమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్క పేదకు లబ్ధి చేకూర్చే విధంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని రాష్ట్ర ఐటీ, శ్రమల శాఖమంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డిజిల
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిరుపేదలకు ఇండ్లు దక్కుతాయా..? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇండ్ల సర్వే చేపట్టింది.
Revanth Reddy | ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలన�