ఇండియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో లక్ష్యసేన్ 21-17, 13-21, 18-21తో లిన్ చున్ యి(చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. 68 నిమిషాల పాట
అర్క్టిక్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రత్యర్థి రాస్మస్ జెమ్కె వాకోవర్తో లక్ష్యసేన్ తదుపరి రౌండ్ లో �
విశ్వక్రీడల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ నిరాశజనక ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేంద్ర క్రీడా శాఖ, బాయ్ నుంచి నిధులు పొందుతున్న అథ్లెట్లు పారదర్శకంగా ఉండాల
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు లక్ష్య సేన్, శ్రీకాంత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన పోరులో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్యసేన్ 19-21, 18-21తో వరుస సెట్లలో ఏడో సీడ్ షి యుకి �